హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లికి రెండున్న కిలోల బంగారంతో తయారు చేయించిన చీరను సమర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ నేత కూన వెంకటేష్ గౌడ్, శివరామకృష్ణారెడ్డి కలిసి 2.5 కిలోల బంగారంతో ఓ చీరను తయారుచేయించారు. బెంగళూరులో అద్భుతంగా తయారైన ఈ చీరను బుధవారం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించారు.
Related posts:
అంగారకుడిపై నాసా రోవర్
న్యాయవాదుల హత్యపై హైకోర్టు సీరియస్
మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. 32 మంది మృతి
శ్రీచైతన్య లెక్చరర్ ఆత్మహత్యాయత్నం
ఫ్లయిట్ మిస్సింగ్
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి
బాబా ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికేట్
వినాయకుని మెడలో టీఆర్ఎస్ కండువా
నేర చరిత్ర ఉందా?
బీజేపీ ఏం చేసిందో చూపిస్తారా?
టీఆర్ఎస్ అభ్యర్థులెవరో తెలుసా?
కాంగ్రెస్ తొలి జాబితా ఇదే
సింగరేణిలో ప్రమాదం – నలుగురు గల్లంతు
బ్రేేకింగ్ : కపిల్ దేవ్ కు హార్ట్ ఎటాక్
మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య