దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతుండటం.. వ్యాక్సిన అందుబాటులోకి రావడంతో దాదాపు అన్నింటా ఆంక్షలు తొలగిపోయాయి. బస్సులు, విమానాలు యథావిధిగా నడుస్తున్నాయి. కానీ రైళ్లు మాత్రం ఇప్పటికీ పూర్తిస్థాయిలో తిరగడంలేదు. కేవలం ఎక్స్ ప్రెస్, ప్రీమియం కేటగిరీ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. వాటిలో రిజర్వేషన్ ఉంటేనే ప్రయాణం సాధ్యమవుతుంది. దీంతో రైళ్ల మీదే ఆధారపడిన లక్షలాది మంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వలస కూలీల వంటివారు ఎక్కువ మొత్తం డబ్బులు చెల్లించి బస్సుల్లో వెళ్లలేక సతమతమవుతున్నారు. తమ బాధలు అర్థం చేసుకుని వెంటనే సాధారణ ప్రయాణికులకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.
Related posts:
కిషన్ రెడ్డి.. అసహాయ మంత్రి
కుంభమేళాకు ఎవరు రావొద్దంటే?
ప్రతిపక్షాలపై ప్రధాని ఫైర్
కొత్తగా కరోనా కేసులు 31,522
భారత్ బంద్ కు కేసీఆర్ మద్దతు
జీహెచ్ఎంసీ కోసం నగరానికి మోడీ?
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్
సరైన సమయంలోనే పొలిటికల్ ఎంట్రీ
ఢిల్లీలో ‘గ్రీన్’ దీపావళి
నేను రాను సినిమాకు!
బీహార్లో మోదీకి ఓటమి తప్పదా?
ఉల్లి @100
కమలంలోకి ఖుష్బూ
మాస్కులు ధరించకపోతే ప్రమాదంలో పడ్డట్టే
కేజ్రీవాల్ కు కేసీఆర్ కృతజ్ఞతలు