ఇంటర్ పరీక్ష వాయిదా
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం, మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులను పరీక్షలు లేకుండానే రెండో సంవత్సరానికి ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను...
రెండెసివర్ స్టాకు?
తెలంగాణ ప్రభుత్వం వద్ద రెండెసివర్ స్టాకు ఉందని తెలంగాణ మెడికల్ సర్వీసెస్ & ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రకటించింది. బుధవారం సాయంత్రం వరకూ పదివేల డోసులు స్టాక్ లో ఉన్నాయని తెలియజేసింది. మరో రెండు రోజుల్లో నలభై ఐదు వేల డోసులొస్తాయని తెలియజేసింది. పది...
జగదీష్ రెడ్డికి ఛాలెంజ్?
BVP నాయకుడి సంచలన ప్రకటన
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో
కొత్త చర్చకు తెర లేపిన ABVP నేత ప్రకటన
’’ అవునూ నేను ఏబీవీపీనే.....
కరోనా కంపు.. ఫ్లాట్ ఫారం రేటు పెంపు
కరోనా తీవ్రత వల్ల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏకంగా ఫ్లాట్ ఫారం టికెట్లన పెంచేసింది. వినడానికే ఇది వింతగా ఉంది కదూ? పోనీ రేటేమైనా ఎక్కువగా పెంచేశారా? అంటే అదీ లేదు. ఓ ఇరవై రూపాయల్ని మాత్రమే పెంచారు. ఈ మొత్తం...
ఏసీబీకి చిక్కిన వాటర్ బోర్డు జీఎం
ఏసీబీ వలకు ఒక్క పెద్ద చేప చిక్కింది. వాటర్ బోర్డులో అనేక మంది పెద్ద చేపలు ఉన్నప్పటికీ, ఒక్క చేప మాత్రం చిక్కింది. ఉప్పల్ వాటర్ బోర్డులో బిల్లు మంజూరు చేయడానికి లంచం జీఎం శ్యాం సుందర్ నాయక్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో...
మాస్కు లేని మహమూద్ అలీ..
Mahmood Ali Without Mask
ఈ ఫోటోను ఒకసారి క్షుణ్నంగా గమనించండి. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తర్వాత అంతటి పెద్ద వ్యక్తి.. రాష్ట్రానికే హోం మంత్రి. మైనార్టీలకు పెద్ద దిక్కు. మరి, ఆయన ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి. అసలే తెలంగాణలో...
ఒక్క రోజులో 2 వేల కేసులు
2000 cases in T State
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దాదాపు రెండు వేలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మరణించగా 11వేలకు పైగా ఆక్టివ్ కేసులున్నట్లు వైద్య శాఖ ప్రకటించింది. జీహెచ్ఎంసీ 393, మేడ్చెల్ 205, నిజామాబాద్ 179, రంగారెడ్డి 169,...
కరోనా కట్టడిపై హైకోర్టు సీరియస్
High Court serious on Corona Control Steps by TS Govt.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిపింది. కరోనా పరీక్షలు, చికిత్స, నియంత్రణపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. మద్యం దుకాణాలు, బార్లు, పబ్ లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో తెలపాలని...
హైటెక్ సిటీ అండర్ బ్రిడ్జి ఆరంభం
Hitech City Bridge Started
హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ రహదారుల నగరంగా చేపట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్.ఆర్.డి.పి) లో చేపట్టిన మరో ప్రాజెక్టు నగర వాసులకు అందు బాటులో రానుంది. తాజాగా రూ.66 .59 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తయిన...
ఆసిడ్ ట్యాంక్ బ్లాస్ట్
acid tank blast in amberpet
అంబర్ పేట్ నియోజకవర్గంలోని మారుతీ నగర్లో కొంతకాలం నుంచి జనవాసుల మధ్యలో అక్రమంగా యాసిడ్ ఫ్యాక్టరీ నడుపుతున్నారు. శుక్రవారం ఒక్కసారిగా యాసిడ్ ట్యాంక్ బ్లాస్ట్ అయ్యి జనాలు నివసిస్తున్న ఇంట్లొలోకి రావడంతో జనాలు అస్వస్థకు గురైయ్యారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా...