మహీంద్రా వంద కోట్ల పెట్టుబడి
Mahindra Invest Rs. 100 Crores
• రెట్టింపు కానున్న జహీరాబాద్ ప్లాంట్ కార్మికుల సంఖ్య
• తన నూతన కె2 సిరీస్ ట్రాక్టర్ల తయారీని ప్రకటించిన మహీంద్ర గ్రూప్
• జహీరాబాద్ లో ఉన్న తమ ప్లాంట్ కు తెలంగాణ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందుతుందని తెలిపిన మహీంద్రా...
సులువుగా రిజిస్ట్రేషన్లు ఇలా
Telangana Registration Process Easy
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయములు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. కార్యాలయములలో దస్తవేజుల రిజిస్ట్రేషన్ లు, స్టాంపుల అమ్మకం, E.C. మొదలగు అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి. దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేసుకునేవారు registration.telangana.gov.in అనే వెబ్ సైట్ లో పబ్లిక్ డాటా...
ఆర్బీఐ రెండో ఉద్దీపనలో ఏముంది?
GDP Growth by 1.9%
కోవిడ్ ఉత్పాతం నుంచి భారత ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ రెండోసారి పలు కీలక నిర్ణయాల్ని వెల్లడించారు. శుక్రవారం ఆర్థిక పరిస్థితుల గురించి పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో...
లక్షన్నర ఐటీ ఉద్యోగాలు ఫట్
1.50 LAKHS IT JOBS LOST
ఇండియన్ ఐటి సెక్టార్ పరిస్ధితి దారుణంగానే ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఉద్యోగాలు చేస్తున్నవారిలో చాలా మంది ఉద్యోగాలకు ఇపుడు గ్యారంటీ లేని పరిస్తితి నెలకొంది. కోవిడ్ దెబ్బకు లక్షా 50 వేల ఐటి ఉద్యోగాలు కోల్పోవాల్సి ఉంటుందని ఐటి...
ఈఎంఐలపై కస్టమర్లకు గుడ్ న్యూస్
BANKS GOOD NEWS TO LOAN PAYERS
కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఈఎంఐలను మూడు నెలల పాటు చెల్లించనక్కరలేదని, రుణాలపై మూడు నెలల మారటోరియం విధిస్తున్నట్లు ఆర్బీఐ తాజాగా స్పష్టం చేసింది . ఈ నిబంధన అటు కమర్షియల్, రీజనల్, రూరల్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు...
ఆదాయపన్ను దాఖలు గడువు పొడిగింపు
income tax returns date extended
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇక కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దాదాపు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుండటంతో.. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తేదీని పొడగిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2018-19 సంవత్సరానికి రిటర్న్స్ ఫైల్ చేసే గడువును...
ఎస్ బ్యాంకు సంక్షోభం .. ఫౌండర్ అరెస్ట్
ED arrests Yes Bank founder Rana Kapoor
సంక్షోభంలో చిక్కుకున్న ఎస్ బ్యాంకుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఆర్బీఐ. మనీలాండరింగ్ చట్టం కింద ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానాకపూర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాతంలో అరెస్టు చేసింది. కస్టడీ కోసం...
యెస్ బ్యాంకు సంక్షోభం…
Why did Yes Bank collapse?
ప్రైవేటు బ్యాంకింగ్ రంగానికి చెందిన యెస్ బ్యాంకు ఖాతాదారులకు టెన్షన్ పెడుతుంది. చాలాకాలం నుంచీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న ఈ బ్యాంకును రిజర్వుబ్యాంకు స్వాధీనం చేసుకుంది. నగదు ఉపసంహరణపై ఆంక్షలను విధించింది. ఇకపై ఖాతాదారులు తమ అకౌంట్ల నుంచి 50 వేల...
రైతులకు పావలా వడ్డీకే రుణాలు ..
Kisan Credit Card Loan Interest Rate
రైతు సంక్షేమమం కోసం పలు పథకాలను ప్రవేశపెట్టి రైతులకు ఆర్థిక భరోసాను అందిస్తున్న మోదీ సర్కార్ తాజాగా రైతులకు ప్రయోజనం కలిగించే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులను అందించనుంది. సాధారణంగా బ్యాంకులు ఉద్యోగులు,...
నోట్ల రద్దు ఎఫెక్ట్ ..జ్యూవెలర్స్ కు ఐటీ షాక్
IT issues notices to jewellers
దేశంలో గతంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ 2016లో పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఆ సమయంలో బంగారు ఆభరణాలను పెద్ద ఎత్తున విక్రయించిన జ్యూవెలర్లకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 15,000...