Saturday, April 20, 2024

ఏడు అసెంబ్లీ స్థానాల‌కు పోలింగ్‌

దేశవ్యాప్తంగా ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుద‌లైంది. ఈనెల 10న నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 17వ తేదీ, 18న స్క్రూటినీ, 21వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ, సెప్టెంబర్ 5న ఎన్నికలు, 8న కౌంటింగ్ జ‌రుగుతుంది. ఇంత‌కీ, ఏయే నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ జ‌రుగుతుందంటే..

ఝార్ఖండ్ లోని డుమ్రి.
కేరళ లోని పుత్తుపల్లి.
త్రిపుర లోని బోక్సానగర్ మ‌రియు ధన్ పూర్.
వెస్ట్ బెంగాల్ లోని ధుప్ గురి.
యూపీ లోని ఘోసి.
ఉత్తరా ఖండ్ లోని భాగేశ్వర్

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular