Nandamuri balakrishna Narthanashala
హీరో బాలయ్య బాబు ఏం చేసినా సపరేటు స్టయిల్ ఉంటుంది. క్లాస్, మాస్, ఫ్యామిలీ జోన్లతో పాటు సాంఘిక, జానపద చిత్రాలు చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. గతంలో ఆయన స్వీయ దర్శక నిర్మాణంలో పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇందులో అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన దాదాపు 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా దసరా సందర్భంగా అక్టోబర్ 24న విడుదల చేయాలని నిర్ణయించారు. మంగళవారం అర్జునుడి పాత్రలో ఉన్న నందమూరి బాలకృష్ణ లుక్ను సినిమా ఫస్ట్లుక్గా విడుదల చేశారు. దీని ద్వారా వచ్చే ఆదాయం బసవతారకం క్యానర్స్ హాస్పటల్ వినియోగించనున్నట్లు సమాచారం.
Related posts:
వైరల్ : రోజాతో బండ్ల గణేశ్
వైభవంగా చందమామ పెళ్లి
ఎవరే అతగాడు!
సాయిపల్లవి స్థానంలో కీర్తి సురేశ్!
శ్రీకాంత్ కొడుకుతోనే!
అద్దెకు బాయ్ ఫ్రెండ్
వాడి పొగరు ఎగిరే జెండా..
‘నిన్నిలా నిన్నిలా’ ఫస్ట్ లుక్
కీర్తికి మహేశ్ విషెస్
లక్ష్మీబాంబ్ ట్రైలర్ వచ్చేసింది
కొత్త సినిమా ఎలా ఉంటుందో...
త్రివిక్రమ్ తో ... త్వరలో
విష్ణు ‘మోసగాళ్లు’
రాచకొండలో చైతు, ఆదిలాబాద్ లో బన్నీ
సూర్యది సాహసమా.. ముందు చూపా?