అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) అంగారకుడిపై అద్భుత విజయం నమోదు చేసుకుంది. నాసా పంపించిన పర్సెవరెన్స్ రోవర్ అంగారక గ్రహంపై విజయవంతంగా దిగింది. గురువారం రాత్రి భారత కాలమానం ప్రకారం 2.25 గంటలకు అది అంగారకుడిపై దిగింది. వెంటనే రెండు ఫొటోలు కూడా తీసి నాసాకు పంపించింది. జెజెరో అనే లోతైన బిలం సమీపంలో నాసా రోవర్ దిగినట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆరు చక్రాలతో కూడిన ఆ రోవర్ కనీసం రెండేళ్లపాటు అంగారకుడిపై ఉండి వివిధ పరిశోధనలు చేస్తుంది. రాళ్లు, ఉపరితలాన్ని తొలిచి విశ్లేషణలు చేస్తుంది. తద్వారా అక్కడ జీవం ఏదైనా ఉందా అనే విషయంలో స్పష్టత రానుంది.
Related posts:
న్యాయవాదుల హత్యపై హైకోర్టు సీరియస్
బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీర
మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. 32 మంది మృతి
శ్రీచైతన్య లెక్చరర్ ఆత్మహత్యాయత్నం
ఫ్లయిట్ మిస్సింగ్
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి
బాబా ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికేట్
వినాయకుని మెడలో టీఆర్ఎస్ కండువా
నేర చరిత్ర ఉందా?
బీజేపీ ఏం చేసిందో చూపిస్తారా?
టీఆర్ఎస్ అభ్యర్థులెవరో తెలుసా?
కాంగ్రెస్ తొలి జాబితా ఇదే
సింగరేణిలో ప్రమాదం – నలుగురు గల్లంతు
బ్రేేకింగ్ : కపిల్ దేవ్ కు హార్ట్ ఎటాక్
మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య