Telangana New Cases 56
తెలంగాణలో కొత్తగా 56 కరోన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారమే సూర్యాపేటలో అత్యధికంగా ఇరవై ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ ఒక్క రోజే నమోదైన కేసులు పంతొమ్మిది కావడం గమనార్హం. నిజామాబాద్లో 3, గద్వాల్ 2, ఆదిలాబాద్ 2 కేసులు నమోదు కాగా.. ఖమ్మం, మేడ్చల్, వరంగల్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదు అయ్యాయి. మొత్తానికి, మంగళవారం నాటికి రాష్ట్రంలో కరోనా కేసులు 928కి చేరడం గమనార్హం. ప్రస్తుతం 711 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ప్రభుత్వం, ప్రైవేటు ఆస్పత్రులు కలిపి మొత్తం 194 మంది డిశ్చార్జీ అవ్వగా, 23 మంది మరణించారు. మంగళవారం ఒక్క రోజే సుమారు ఎనిమిది మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు.
Related posts:
ఆడవాళ్లు... ఆ ఫుడ్ తింటున్నారా?
ఇవి తింటే.. కరోనా దూరమే..!
‘ఓమ్నీ’.. ఆరోగ్యాన్ని మించిన సేవ
హుజురాబాద్లో అరుదైన శస్త్ర చికిత్స
కోవిడ్ 19 .. ర్యాపిడ్ యాక్షన్ టీమ్
స్పేస్ లో ఆకుకూర సాగు ...
కేరళలో ఒకే కుటుంబంలో మరో ఐదు కేసులు
దణ్ణం పెట్టినా కరోనా రాదు.. రానివ్వం...
@హైదరాబాద్..నో..కరోనా..నో..ఫియర్
గోమూత్రం కరోనాకి చెక్?
కొత్త జబ్బు .. మంకీ ఫీవర్
రహేజా మైండ్ స్పేస్లో కరోనా వైరస్...
భారత్ లో యమపాశంలా కరోనా...
తెలుగు రాష్ట్రాలకు కరోనా, స్వైన్ ఫ్లూ భయం
పందులు ,జంతువుల కళేబరాలతో నూనె తయారీ