TRS scarf around Ganesha’s neck
ముషీరాబాద్ లోని గాంధీనగర్ లోని దేవాలయంలో వినాయకుని మెడలో TRS పార్టీ కండువా కప్పిన సంఘటన హిందూ మనోభావాలను తీవ్రంగా గాయపరచిందని వీహెచ్ పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ అభిప్రాయపడ్డారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానంగా ఎంఎల్ సీ కల్వకుంట్ల కవిత, స్థానిక ఎమ్మెల్యే మరియు కార్పోరేటర్ అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై అనర్హత వేటు వేయాల్నారు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ హిందువులకు క్షమాపణ చెప్పాలన్నారు. హిందూ వ్యతిరేక ఎజెండాతో పని చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ బరితెగించి హిందూ విశ్వాసాలను గాయపరిచిందని, దీనికి ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని అభిప్రాయపడ్డారు.
Related posts:
అంగారకుడిపై నాసా రోవర్
న్యాయవాదుల హత్యపై హైకోర్టు సీరియస్
బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీర
మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. 32 మంది మృతి
శ్రీచైతన్య లెక్చరర్ ఆత్మహత్యాయత్నం
ఫ్లయిట్ మిస్సింగ్
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి
బాబా ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికేట్
నేర చరిత్ర ఉందా?
బీజేపీ ఏం చేసిందో చూపిస్తారా?
టీఆర్ఎస్ అభ్యర్థులెవరో తెలుసా?
కాంగ్రెస్ తొలి జాబితా ఇదే
సింగరేణిలో ప్రమాదం – నలుగురు గల్లంతు
బ్రేేకింగ్ : కపిల్ దేవ్ కు హార్ట్ ఎటాక్
మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య