Friday, September 20, 2024

సీఎం సహాయ నిధికి ₹24 లక్షల చెక్ అందజేసిన ఆంధ్రప్రదేశ్ హైర్ బస్సు ఓనర్ అసోసియేషన్

సీఎం సహాయ నిధికి ₹24 లక్షల చెక్ అందజేసిన  ఆంధ్రప్రదేశ్ హైర్ బస్సు ఓనర్ అసోసియేషన్ సభ్యుల
 రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుకి అందజేత
 అమరావతి, సెప్టెంబరు,18.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి విజయవాడ వరద బాధితుల సహాయార్థం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైర్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ₹24 లక్షల చెక్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి అందజేశారు.
 వరద బాధితులకు సహాయం కోసం మరింత మంది ముందుకొచ్చి సహాయం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos