Thursday, April 17, 2025

కెసిఆర్, కిషన్ రెడ్డి ఇద్దరు ఒక్కటే…

రాజకీయంగా లబ్ది పొందడం కోసమే లగచర్ల ఘటనను ముందుకు వేసుకున్నారు…అక్కడి రైతులను ప్రేరేపించి అధికారుల పై దాడులు చేయించారు.ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ప్రకారం రైతులకు న్యాయం చేయడానికి సిద్ధం .. రైతుల ఇష్ట ప్రకారమే భూమలు తీసుకుంటాము…ఫార్మా సిటీ వల్ల అక్కడ ఉన్న రైతుల పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తాము.లగచర్ల ఘటన గురించి ముఖ్యమంత్రి తో సహా మేము అందరం స్పందిస్తున్నాము.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com