CATEGORY

Breaking

గ్రూప్-1 పరీక్ష రద్దు

రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీ కలకలం సృష్టిస్తోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. దీంతోపాటు ఏఈఈ, డీఏవో పరీక్షలను సైతం రద్దు చేసింది. OCT 16న 503 పోస్టులకు గ్రూప్-1...

భారతీయ చరిత్రలో, ఇంకా ప్రపంచ సినిమా చరిత్రలో

-ఎప్పటికీ 'నాటు నాటు'ది ప్రత్యేక స్థానం -'నాటు నాటు'కు ఆస్కార్ -సరికొత్త చరిత్ర సృష్టించిన 'ఆర్ఆర్ఆర్' రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' చరిత్ర సృష్టించింది. ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా కాలర్ ఎగరేసింది. ఆస్కార్ అందుకున్న తొలి తెలుగు,...

ఎమ్మెల్సీ క‌విత‌ను అరెస్టు చేస్తారా?

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో అంతా ఊహించిన‌ట్టుగానే జ‌రుగుతోంది. ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియాను అరెస్టు చేశాక‌.. క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను ఢిల్లీకి పిలిచి అరెస్టు చేస్తార‌నే ఊహాగానాలు వాస్త‌వ‌రూపం దాల్చే అవ‌కాశం ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది....

ఎన్టీఆర్ బొమ్మతో విడుదైన వంద రూపాయల నాణెం ఇదే!

నందమూరి తారకరామారావు బొమ్మతో వందరూపాయల వెండి నాణెం ఈ రోజు విడుదలైంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ఆయన బొమ్మతో కేంద్రం వందరూపాయల నాణేన్ని విడుదల చేయడం విశేషం.

జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ కనబడుటలేదు?

జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎవ‌రో చాలామంది న‌గ‌ర‌వాసుల‌కు తెలియ‌దు. ఎందుకంటే, ఆయ‌న ఎక్క‌డా బ‌య‌ట క‌నిపించ‌డు. మీడియాతో పెద్ద‌గా ఇంట‌రాక్ష‌న్ ఉండ‌దు. జీహెచ్ఎంసీకి సంబంధించి ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు నేరుగా చేయ‌ట్లేదు. ఆయ‌న మీడియా ముందుకొచ్చి...

త్వ‌ర‌లో న‌మ‌స్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌!

న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌ను త్వ‌ర‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆరంభిస్తున్నార‌ని సమాచారం. దీనికి సంబంధించిన ఆర్ఎన్ఐ నెంబ‌ర్ వ‌చ్చేసింద‌ని.. ప‌త్రిక‌కు సంబంధించిన ప్రింటింగ్ ఏర్పాట్లు కూడా జ‌రిగాయ‌ని తెలిసింది. ఒక మంచి ముహూర్తం చూసి ఈ...

ప్ర‌తి ఎమ్మెల్యేకు మ‌ర్రి జ‌నార్ద‌న్ రెడ్డి లాంటి మ‌న‌స్సు ఉండాలి

నాగ‌ర్ క‌ర్నూలు ఎమ్మెల్యే మ‌ర్రి జ‌నార్ద‌న్ రెడ్డి త‌న ఔన‌త్యాన్ని చాటుకున్నారు. సొంతంగా రూ.4 కోట్లు పెట్టి జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాన్ని కొని పెట్టారు. అస‌లు ఈ మాట వింటుంటేనే ఎంత సంతోషం...

తెలంగాణ అప్పు 4.80 ల‌క్ష‌ల కోట్లు!

* 25 ల‌క్ష‌ల మంది రైతుల‌ను మోసం * ఒక్కో కుటుంబ మీద 5 ల‌క్ష‌ల అప్పు * కాళేశ్వ‌రం బ‌దులు 33 ప్రాజెక్టులు పూర్త‌య్యేవి! * కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డ వైఎస్ ష‌ర్మిల రాష్ట్ర బడ్జెట్ కొత్త సీసాలో...

ట‌ర్కీలో భూకంపం.. 1500 మందికి పైగా మృతి?

ట‌ర్కీలో భారీ భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేలుపై 7.8 శాతంగా న‌మోదైంది. ఈ ప్రాంతం సిరియా స‌రిహ‌ద్దుకి 90 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. సిరియా అంతర్యుద్ధం నుండి లక్షలాది మంది శరణార్థులు ఉన్న...

తెలంగాణ కొత్త‌ సీఎస్‌.. శాంతాకుమారి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి బుధ‌వారం బాధ్య‌త‌ల్ని స్వీకరించారు. 1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి శాంతి కుమారి మధ్యాహ్నం 3.15 గంటలకు బీఆర్ కేఆర్ భవన్ లో...

Latest news

- Advertisement -spot_img