శ్రీ సత్యసాయి జిల్లా:పదవతరగతి తప్పిందని ఆత్మహత్య చెన్నెకొత్తపల్లి మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన వెన్నెల అనే అమ్మాయి పదవ తరగతి లో ఫెయిల్ అయిందని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య...!!
హైదరాబాద్, జూన్ 3:హైదరాబాద్ నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ పరిధిలో ఓ పబ్కు వెళ్లిన యువతిపై కొందరు యువకులు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. సంచలనంగా మారిన ఈ కేసులో...
మిధాని లో భారీ స్కామ్! రెండు రోజులుగా కొనసాగుతున్న సీబీఐ దాడులు? లోతుగా దర్యాప్తు చేస్తోన్న అధికారులు! స్క్రాప్ ముసుగులో కోట్లాది రూపాయల విలువైన మిస్సైల్ కెమికల్ అక్రమంగా బైటకు...
హిందూపూర్: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ నియోజకవర్గం చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్ట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి మైసూర్ పోతున్న వోల్వో బస్సు 👉కొడికొండ వైపు నుంచి...
గోమాత నోట్లో బాంబులు పెట్టి పిల్చారనే అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నా ఎల్.బి.నగర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయలేదని VHP ప్రశ్నిస్తుంది.ఎల్.బి.నగర్ నాగోల్ లోని లలితా...
గుంటూరు:ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి అశోక్ లేలాండ్ వాహనాలు ఒంగోలు వెళ్తు తిమ్మాపురం వద్ద భోజనానికి వాహనాలు నిలిపారు. అదే సమయంలో గుంటూరు...
కడప జిల్లాలోని పలు దేవాలయాల్లో హుండీలు దొంగతనాలకు పాల్పడుతున్న 6 మంది నిందితులు అరెస్ట్.వీరిలో 5 మంది బాల నేరస్థులు.కడప నగరంలోని గౌస్ నగర్ కు చెందిన నిందితులుగా గుర్తింపు.గతంలో జిల్లాలోని పలు...
పల్నాడు:పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి తిరిగి వస్తున్నటాటా ఏస్ వాహానం.. రెంటచింతలోని కరెంట్ ఆఫీస్ వద్ద ఆగి ఉన్న లారీ ను ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో...
రూ.1000 ఇస్తేనే మృతదేహాన్ని తీసుకుంటామని ఉస్మానియా మార్చురీ సిబ్బంది జులుం ప్రదర్శించడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్ నగర్ లో రాత్రి...
నల్గోండ:నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రములో అద్దంకి నార్కట్ పల్లి హైవే పై వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఘటనలో • సుమారు 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి....