దేవస్థానం సౌజన్యంతో సాంస్కృతిక విశ్వ కళామండలి వారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవస్థానం...
యాదాద్రి:యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో సాధారణ రోజులు కంటే ఎక్కువ మంది భక్తులు వచ్చారు. అయితే అకాల వర్షాల కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు....
వారాంతపు సెలవులతో తిరుమల కొండపై భక్తులు భారీగా చేరారు.శనివారం ఉదయం 6 గంటలకు తిరుమలలో వైకుంఠం కంపార్ట్ మెంట్లు నిండి వెలుపల మూడు కిలో మీటర్లు క్యూలు భక్తుల తో కిట కిట...
శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరు లతో మండ పంలో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం...
తిరుమల:తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. సెప్టెంబరు నెల కోటాకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను గురువారం ఉదయం తితిదే ఆన్లైన్లో...
హైదరాబాద్:నగరంలో ప్రసిద్ధిగాంచిన బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు....
హైదరాబాద్: జూలై 5 వ తేదీ నుంచి జరుగనున్న బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానము అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానిస్తూ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు శనివారం నాడు ప్రగతి భవన్...
విశాఖలో జగన్నాధ స్వామి రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది. రథంపై కొలువుదీరిన జగన్నాధుడిని ఊరేగించేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఒరిస్సా సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన రథయాత్ర కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా...
విశాఖ వరాహలక్ష్మీనృసింహస్వామికి ఘనంగా స్వర్ణ సంపెంగలతో ప్రత్యేక అర్చన చేశారు. ఆర్జిత సేవల్లో భాగంగా స్వామివారికి స్వర్ణ పుష్పార్చన చేస్తారు. ఇందులో భాగంగా సుప్రభాత సేవ, ప్రభాత ఆరాధనల తర్వాత ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని...