విశాఖఫట్నం:స్వామి వారి విహార యాత్ర కన్నుల పండుగగా సాగింది.సాగర జలాలపై ఊరేగుతూ భక్తులను కటాక్షించి తన్మయపరిచారు.విశాఖ పోర్టు ఏరియాలోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.శ్రీ వెంకటేశ్వరస్వామి వారి కళ్యాణోత్సవాల్లో...
కన్నులపండువగా అమావాస్య ఉత్సవం అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్ల ఉత్సవాన్ని కన్నుల నిర్వహించారు.ఆలయంలోని అలంకార మండ పండువగాపంలో స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలు నిర్వహించి అనంతరం అలంకరణ చేపట్టారు.పుష్పం, విశేష నైవైద్యం,మంత్ర...
సింహాచలం:శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింప జేశారు పాల్గొన్న భక్తుల,గోత్రనామా లతో సంకల్పం చెప్పి...
అమరావతి :కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. నిన్న 71,119 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 37,256 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న...
తిరుమల మే 20,: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ప్రత్యేక దర్శనం కోసం టీటీడీ ఆన్లైన్లలో టికెట్లను విడుదల చేయనుంది ఉదయం జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రూ. 300 దర్శన టికెట్లను...
యాదాద్రి :యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి జయంతి ఉత్సవములు నేటి నుండి తేది.13.05.2022 నుండి తేది.15.05.2022 వరకు (3) రోజుల పాటు శ్రీ స్వామి వారి ప్రధానాలయం, అనుబంధ ఆలయం...
అంగరంగ వైభవంగా ప్రారంభమైన బ్రహ్మంగారి రథోత్సవం.రథోత్సవాన్ని తిలకిస్తున్న అశేష జనవాహిని.రథోత్సవానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మఠాధిపతులు కుమారులు జోరు వర్షం వస్తున్న లెక్కచేయని భక్తులు భక్త కోటి జనం మధ్య వీరబ్రహ్మేంద్ర స్వామి...
విశాఖ శ్రీ శారదాపీఠంలో శంకర జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర చేతులమీదుగా విశేష పూజలు నిర్వహించారు. స్వరూపానందేంద్ర మాట్లాడుతూ ఆది శంకరులు అవతరించకపోతే భారతదేశం అతలాకుతలమయ్యేది. హైందవ జాతిని నిలబెట్టిన...
రంజాన్ పర్వదినాన్ని విశాఖ నగరంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. నగరంలోని పలు మసీదుల్లో ఈద్గా లలో ఉదయం నుండే పండగ సందడి నెలకొంది నెలరోజుల ఉపవాస దీక్షల అనంతరం షాబాన్ నెల...
వరాహలక్ష్మీనృ సింహస్వామి నిజరూప దర్శనం. చంద నోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నిర్వహించనున్నారు. ఏటా వైశాఖ శుక్ల పక్ష తదియ రోజున సంప్రదాయ బద్ధంగా చందనోత్సవాన్ని నిర్వహి స్తారు.సుమారు రెండు లక్షల మంది స్వామివారి...