శ్రీశైలం ఆలయ ఈవో లవన్న ముఖ్య ప్రకటన జారీ చేశారు. శ్రీశైలంలో కొలువు దీరిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని సూచించారు.
ముఖ్యంగా ఉచిత స్పర్శ...
తిరుమల శ్రీనివాసుడికి శుక్రవారం రాత్రి గరుడవాహన సేవ వైభవంగా జరిగింది. గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీమలయప్పస్వామి వారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి 7...
*మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వానం
ఈనెల 25, 26 న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల పండుగకు రావాల్సిందిగా కోరుతూ ఆలయ అధికారులు, వేద పండితులు, నిర్వహణ కమిటీ సభ్యులు… దేవాదాయ శాఖ...
ప్రారంభం కానున్న ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు
అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారు బోనం సమర్పించనున్న మంత్రులు
ఆదివారం గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రమంతటా బోనాల ఉత్సవాలు మొదలు కానున్నాయి....
కొవిడ్ నిబంధనలు అనుసరించి భక్తులకు ఏర్పాట్లు
బోనాల నిర్వహణపై మంత్రులు అల్లోల, తలసాని, మహమూద్ అలీ సమీక్ష
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇంద్రకరణ్...
రైతు లేనిదే పూటగడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. వైశాఖ మాసం ముగిసి జేష్ఠం మొదలైన తరువాత వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటుఇటు అయినా జేష్ఠ పౌర్ణమి...
అమ్మవారి కళ్యాణాన్ని ఈ సంవత్సరం ఘనంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆదేశించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం నిర్వహణ, ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి...
యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, కొన్ని లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా సరిపోయే విధంగా అన్ని సౌకర్యాలు ఉండేలా ఆలయ నిర్మాణ పనులు జరగాలని ముఖ్యమంత్రి...
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 18వ తేదీ శుక్రవారం పుష్పయాగం జరుగనుంది. కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా పుష్పయాగం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా జూన్ 17న సాయంత్రం 5...