కరోనాతో కుంభమేళా కట్డౌన్
kumbhmela cutdown
ఉత్తరాఖండ్ హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళా కరోనా వల్ల ముందే ముగియనుంది. పవిత్ర కుంభమేళాను కరోనా వ్యాప్తి దృష్ట్యా ఏప్రిల్ 17న ముగిస్తున్నట్లు 13 అఖాడాలలో ఒకటైన నిరంజని అఖాడా ప్రకటించింది. కుంభమేళాలో చివరి ఘట్టం ఏప్రిల్...
మళ్లీ నీళ్ల లొల్లి షురూ?
* ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వెంకట గోపాల కృష్ణారావు* కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్కి లేఖకృష్ణానది యాజమాన్య బోర్డు (కె.ఆర్.ఎం. బి) పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల శక్తి రూపొందించిన నివేదికను కేంద్ర హోంశాఖ మంత్రి...
14 గంటలు ఆర్టీజీఎస్ బంద్
ఏప్రిల్ 17 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం ఏప్రిల్ 18 మధ్యాహ్నం 2 గంటల వరకు 14 గంటలపాటు తాత్కాలికంగా RTGS సేవలు నిలిచిపోనున్నాయని ఆర్బీఐ ప్రకటించింది. తక్షణ నగదు బదిలీ వ్యవస్థ 'రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్' (ఆర్టీజీఎస్) సేవలకు అంతరాయం...
నీట్ పీజీ వాయిదా
పెరిగిన కొవిడ్ కేసుల నేపథ్యంలో నీట్ పీజీ 2021 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ట్వీట్ చేశారు. మరో మూడు రోజుల్లో అనగా ఏప్రిల్ 18న ఈ పరీక్షను నిర్వహించాలి. కానీ, కరోనా కేసుల నేపథ్యంలో...
మహారాష్ట్ర ఎమ్మెల్యే మృతి
Congress MLA Rao Saheb Antapurkar, who had tested positive for Covid-19, passed away on Friday night.
లాక్డౌన్ ఉండదు
NO LOCKDOWN IN INDIA
దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉండదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కరోనాపై సీఎంలతో సమీక్షించిన ప్రధాని.. రెండో దశలో కరోనావైరస్ వ్యాప్తి వేగంగా ఉందన్నారు. అయితే లాక్డౌన్ ఉండదని, కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ ప్రత్యామ్నాయం అని అన్నారు. పెరుగుతున్న కేసులను చూసి భయపడవద్దని,...
టాప్ టెన్ బిల్డర్లు వీరే
INDIAN TOP TEN BUILDERS
కరోనా వల్ల అతలాకుతలమైన నిర్మాణ రంగం క్రమక్రమంగా కోలుకుంటోంది. కొన్ని ప్రాజెక్టుల్లో అమ్మకాలు జోరుగా జరుగుతుండగా, మరికొన్నింట్లో ఆశించినంత స్థాయిలో జరగడం లేదు. సెకండ్ వేవ్ వల్ల తాత్కాలికంగా కొంత ఇబ్బందులు ఏర్పడినా, ఆ తర్వాత పుంజుకునే అవకాశం ఉందని నిర్మాణ నిపుణులు...
కొత్తగా 32 రైళ్లు అదనం..
Indian Railways to start 32 new trains
గురువారం నుంచి మరో 32 జతల రైళ్లు అదనంగా నడుస్తున్నాయి. కోవిడ్ టైం లో నడిచే రైళ్లు కొన్ని పొడిగించారు. దాదాపు 186 రైళ్లు సికింద్రాబాద్ జోన్ నుంచి రాకపోకల్ని సాగిస్తున్నాయి. కేవలం సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైళ్ల...
ఖుష్బూ వ్యాఖ్యలు.. ఇరకాటంలో బీజేపీ నేత
సభలు, సమావేశాల్లో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడకపోతే ఎలా ఉంటుందో ప్రముఖ నటి ఖుష్బూ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఎన్నికల ప్రచారంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతనే ఇరకాటంలో పడేశాయి. బీజేపీ అభ్యర్థిగా తమిళనాడులోని థౌజెండ్ లైట్స్ నియోజకవర్గం ఖుష్బూ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో...
నిలిచిపోనున్న ఆటోమేటిక్ చెల్లింపులు
వివిధ రకాల బిల్లులకు సంబంధించి ఆటోమేటిక్ విధానంలో చెల్లించే విధానానికి రిజర్వు బ్యాంకు బ్రేక్ వేసింది. ఇకపై అదనపు ధ్రువీకరణ లేకుండా ఆటోమేటిక్ విధానంలో బిల్లుల చెల్లింపు కుదరదని స్పష్టంచేసింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలని బ్యాంకులతోపాటు పేమెంట్ గేట్ వే...