రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నిక ధ్రువీకరణ పత్రం తీసుకున్న ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. ఎమ్మెల్యే కోటాలో కె. నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక. ఎన్నిక ధ్రువీకరణ పత్రం...
ప్రశ్నించిన వాళ్ళ పట్ల బీజేపీ సర్కారు పిచ్చెక్కినట్లు వ్యవహరిస్తోందని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించాడు. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడం విపక్షాలను వేధించాలనే ఉద్దేశ్యంతో కూడినవేనని అన్నారు. మహిళల హక్కుల...
ఎన్నికల కమిషనర్ల నియామకాలపై ప్రస్తుత విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీ వీరిని నియమించాలని ఆదేశించింది. ఇందుకోసం పార్లమెంటులో చట్టం చేయాలని ఐదుగురు సభ్యులతో...
లిక్కర్ స్కాంలో అతిత్వరలోనే కవిత జైల్ కి వెళ్తుందని బిజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తెలిపారు. సోమవారం ఉదయం తిరుపతి స్వామి వారి నైవేద్య విరామ సమయంలో వివేక్...
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సోనియాగాంధీ ప్రకటించారు. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో కాంగ్రెస్ పార్టీ 85వ జాతీయ మహాసభల్లో ఈ మేరకు ప్రకటించిన ఆమె.. భారత్ జోడో యాత్ర తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు....
జాతీయ మీడియాలో సింహభాగం అంబానీ, అదానీ గుప్పిట్లో ఉన్న విషయం తెలిసిందే. ఫలితంగా ఇతర పార్టీలకు సంబంధించిన వార్తలు, విశేషాలు నేషనల్ మీడియాలో ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ అంశాన్ని గమనించిన తెలంగాణ రాష్ట్ర...
నిర్మల సీతారామన్ వ్యాఖ్యలను
తీవ్రంగా ఖండించిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ ప్రజలపై భారాన్ని మోపి రూ. 100 లక్షల కోట్ల మేర అప్పులు చేసిన మోడీ ప్రభుత్వం తెలంగాణ రుణాలపై...
జనగాం బస్టాండ్ వద్ద వైఎస్సార్ తెలంగాణ పార్టీ సోమవారం భారీ బహిరంగ సభను నిర్వహించింది. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో బాగంగా సభలో పాల్గొన్న వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. జనగాం ఎమ్మెల్యే ముత్తి రెడ్డి...
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దివంగత వైఎస్సార్ కి వీరాభిమాని. జగన్ అంటే మక్కువ. అందుకే, ఆయన వైకాపా పార్టీ నుంచి ఎంపీ గెలిచి తన సత్తా చాటుకున్నాడు. కాకపోతే, ఆ తర్వాత జరిగిన...