హైదరాబాద్, మే 21: హైదరాబాద్ మళ్లీ ఉలిక్కిపడింది. మొన్న సరూర్నగర్. ఇప్పుడు బేగంబజార్. లొకేషన్ మారిందంతే. సీన్ మాత్రం సేమ్. అక్కడ గునపంతో పొడిచిపొడిచి చంపారు. ఇక్కడ తల్వార్లతో నరికి నరికి చంపారు....
విశాఖపట్నం: శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. లారీని తప్పించబోయి కార్ అదుపు తప్పి కార్ బోల్తాపడింది. సబ్బవరం పెందుర్తి రోడ్ లో ప్రమాదం జరిగింది. అనకాపల్లి దగ్గరలో కార్...
మచిలీపట్నం : మచిలీపట్నం లో యువకుని దారుణ హత్య.రాజీవ్నగర్లో అర్థరాత్రి పీకకోసి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు.మృతుడు బోగోస్వర రావు గా (22) గా గుర్తింపు.రక్తపు మడుగులో పడి వుండగా గుర్తించిన స్నేహితులు.మృతుడు...
అమరావతి : గుంటూరు శివారు నాయుడుపేట జిందాల్ కంపెనీ సమీపంలో దారుణం జరిగింది. చెత్త కాగితాలు ఏరుకోవడానికి పిల్లలతో కలిసి చిలకలూరిపేట నుంచి ఒక మహిళ రమణ(40) వచ్చింది. చిలకలూరిపేట నుంచి గుంటూరుకు లారీలో...
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో దొంగల ముఠా బీబొత్సవం.డాక్టర్స్ కాలనీ లో బెల్లీ కృష్ణమూర్తి ఇంట్లో చోరి.ఇంటికీ తాళాలు వేసి శుభకార్యానికి వెళ్లిన కుటుంబ సభ్యులు.బీరువా తాళాలు పగుల గొట్టి 40 వేల...
కాకినాడ జిల్లా పిఠాపురం లో అత్తని అల్లుడు కత్తితో నరికి హత్య చేశాడు. పిఠాపురం విద్యుత్ నగర్ లో నివాసముంటున్న గండేపల్లి రమణమ్మ ఉదయం వాకిలి తుడిచేందుకు గేటు తీయగానే ,అప్పటికే గేటు...
నందిగామ:వివాహిత అనుమానాస్పద మృతి.కంచికచర్ల మండలం గడ్డంపల్లి గ్రామంలో వివాహిత బ్లెస్సీ ఉరివేసుకొని ఆత్మహత్య.భర్తను చంపి ఉంటాడని ఆరోపిస్తున్న బ్లేస్సి తరపు బంధువులు.సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి స్వాధీనం చేసుకున్న పోలీసులు.
హైదరాబాద్: రాచకొండ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ వివేక్ నగర్ కాలనీలో ట్రాన్స్ జెండర్స్ నివాసం ఉంటున్న ఇంట్లోకి దొంగ చొరబడి వివో వై21,రెడ్మిమీ నోట్ 5 2 మొబైల్ ఫోన్స్...
అంతర్ జిల్లా బైక్ దొంగను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడ పరిసర ప్రాంతాలలో పార్కింగ్ చేసిన బైకులను చోరీ చేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన...