జగిత్యాల:జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మైనారిటీ గురుకుల కళాశాలలో ఘటన ఇది. డిప్యూటీ వార్డెన్ నయీం ఇంటర్ విద్యార్థిపై దాడి చేసాడు. డార్మేటరీ రూమ్ కు వెళ్లాడని...చెప్పినట్టు వినడం లేదని ఆగ్రహంతో ఇంటర్...
కృష్ణా జిల్లా:
పామర్రు బైపాస్ లో బైకుపై వెళుతున్న వారిపైనుండి వేగంగా దూసుకెళ్లిన అశోక్ లైలాండ్ వాహనం.
ప్రమాదంలో బైకుపై వెనుక కూర్చున్న మహిళకు తీవ్ర గాయాలు, అక్కడికక్కడే మృతిచెందిన మహిళ.
యాక్సిడెంట్ చేసినా ఆపకుండా వెళ్లిపోయిన...
చెందారు....ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వద్ద గుర్తు తెలియని వాహనం ఆటో ను ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు....మృతుల్లో తిమ్మాపూర్ అల్లీపూర్ కు చెందిన ఆటో డ్రైవర్...
చిత్తూరు:జిల్లా :యువతి, యువకుడు దారుణ హత్య!సదుం మండలం జాండ్రపేటలో ఇద్దరి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్న రాధా, వెంకటేషు శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు బండరాయితో మోది...
హైదరాబాద్, మే 21: హైదరాబాద్ మళ్లీ ఉలిక్కిపడింది. మొన్న సరూర్నగర్. ఇప్పుడు బేగంబజార్. లొకేషన్ మారిందంతే. సీన్ మాత్రం సేమ్. అక్కడ గునపంతో పొడిచిపొడిచి చంపారు. ఇక్కడ తల్వార్లతో నరికి నరికి చంపారు....
విశాఖపట్నం: శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. లారీని తప్పించబోయి కార్ అదుపు తప్పి కార్ బోల్తాపడింది. సబ్బవరం పెందుర్తి రోడ్ లో ప్రమాదం జరిగింది. అనకాపల్లి దగ్గరలో కార్...
మచిలీపట్నం : మచిలీపట్నం లో యువకుని దారుణ హత్య.రాజీవ్నగర్లో అర్థరాత్రి పీకకోసి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు.మృతుడు బోగోస్వర రావు గా (22) గా గుర్తింపు.రక్తపు మడుగులో పడి వుండగా గుర్తించిన స్నేహితులు.మృతుడు...
అమరావతి : గుంటూరు శివారు నాయుడుపేట జిందాల్ కంపెనీ సమీపంలో దారుణం జరిగింది. చెత్త కాగితాలు ఏరుకోవడానికి పిల్లలతో కలిసి చిలకలూరిపేట నుంచి ఒక మహిళ రమణ(40) వచ్చింది. చిలకలూరిపేట నుంచి గుంటూరుకు లారీలో...
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో దొంగల ముఠా బీబొత్సవం.డాక్టర్స్ కాలనీ లో బెల్లీ కృష్ణమూర్తి ఇంట్లో చోరి.ఇంటికీ తాళాలు వేసి శుభకార్యానికి వెళ్లిన కుటుంబ సభ్యులు.బీరువా తాళాలు పగుల గొట్టి 40 వేల...