CATEGORY

National

బీజేపీ సర్కారుకు పిచ్చెక్కిందా?

ప్రశ్నించిన వాళ్ళ పట్ల బీజేపీ సర్కారు పిచ్చెక్కినట్లు వ్యవహరిస్తోంద‌ని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించాడు. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడం విపక్షాలను వేధించాలనే ఉద్దేశ్యంతో కూడినవేన‌ని అన్నారు. మహిళల హక్కుల...

కమిషనర్ల నియామకంపై సుప్రీం కీలక తీర్పు

ఎన్నికల కమిషనర్ల నియామకాలపై ప్రస్తుత విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీ వీరిని నియమించాలని ఆదేశించింది. ఇందుకోసం పార్లమెంటులో చట్టం చేయాలని ఐదుగురు సభ్యులతో...

రాజకీయాలకు గుడ్‌బై: సోనియా గాంధీ

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సోనియాగాంధీ ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ జాతీయ మహాసభల్లో ఈ మేరకు ప్రకటించిన ఆమె.. భారత్ జోడో యాత్ర తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు....

న‌మ‌స్తే ఢిల్లీ పత్రిక.. అతిత్వ‌ర‌లో?

జాతీయ మీడియాలో సింహ‌భాగం అంబానీ, అదానీ గుప్పిట్లో ఉన్న విష‌యం తెలిసిందే. ఫ‌లితంగా ఇత‌ర పార్టీల‌కు సంబంధించిన వార్త‌లు, విశేషాలు నేష‌న‌ల్ మీడియాలో ప్రాధాన్య‌త త‌గ్గిపోయింది. ఈ అంశాన్ని గ‌మ‌నించిన తెలంగాణ రాష్ట్ర...

100 లక్షల కోట్ల అప్పు చేసి విమర్శలా?

నిర్మల సీతారామన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్: ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ ప్రజలపై భారాన్ని మోపి రూ. 100 లక్షల కోట్ల మేర అప్పులు చేసిన మోడీ ప్రభుత్వం తెలంగాణ రుణాలపై...

నూతన జాతీయ విధానాలు కావాలి

ఇన్నాళ్ళు పాలించిన కేంద్ర పాలకుల వైఫల్యాలను సరిదిద్దుతూ, ఈ దేశ సమగ్రాభివృద్ధికి, అనేక రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించడం కోసం జాతీయ విధానాలు రూపొందించాల్సిన అవసరముందని సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయాధారిత భారతదేశంలో...

భారతదేశాన్ని అభివృద్ధి చేసుకుందాం రండి..

బిఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఎగుర వేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది.. ఆనాడు పిడికెడు మందిమి వేలై, లక్షలై ఉప్పెనలా ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నం.. ఊహించని రీతిలో దేశానికే మార్గదర్శనం చేస్తున్నం.. అద్భుతమైన...

రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌, పీఎంవోలోనే 53 శాతం ఉద్యోగాలు ఖాళీ

కేంద్ర ప్రభుత్వంలో పది లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎనిమిదేళ్ల‌ లో 6.26 శాతం వెకెన్సీలు పెర‌గ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి, బీజేపీ 2014లో అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు ప‌ద్దెనిమిది శాతం ఖాళీలు ఉండ‌గా.. ప్ర‌స్తుతం...

కక్షలో ఎన్ని ఉపగ్రహాలు విజయవంతం అయ్యాయి?

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఖాతాలో మరో విజయం నమోదైంది. అత్యంత బరువైన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ను విజయవంతంగా నింగిలోకి పంపింది.ఈ ప్రయోగంలో 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి చేర్చింది. నెల్లూరు...

బీఆర్ఎస్‌కు క‌ర్ణాట‌క మాజీ సీఎం మ‌ద్ధ‌తు

2023 కర్ణాటక ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికల కోసం జ‌న‌తాద‌ళ్ (ఎస్‌), బీఆర్ఎస్ పార్టీలు క‌లిసి ప‌ని చేస్తాయ‌ని క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామీ వెల్ల‌డించారు. బుధ‌వారం ఆయ‌న ట్వీట్ ద్వారా...

Latest news

- Advertisement -spot_img