న్యూఢిల్లీ:ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ముఖ్యమంత్రి కెసీఆర్ తో సమావేశమయ్యారు. ఢిల్లీ లోని సీఎం కేసిఆర్ అధికారిక నివాసంలో వారి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా పలు జాతీయ...
మరో స్కామ్లో లాలూ ప్రసాద్ యాదవ్.. భార్యా, కుమార్తె ఇళ్లు సహా 17 ప్రాంతాల్లో దాడులు.రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ మరో స్కామ్లో చిక్కుకున్నారు....
హైదరాబాద్, మే 20,: జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని చూస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు.. దాని కోసం ప్రత్యామ్నాయ ఎజెండాను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన దేశవ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు....
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఐదేళ్ల తర్వాత మంగళవారం తన గ్రామానికి చేరుకున్నారు. తన తల్లి సావిత్రిని కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఇతర కుటుంబ సభ్యులు, బంధువులతో సంతోషంగా గడిపారు. దాదాపు...
కృష్ణా జిల్లా : బోటులో వెళ్లి ఫిషింగ్ హార్బర్ పనులను పరిశీలించిన కేంద్ర మత్స్య శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్, ఏపీ మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మచిలీపట్నానికి...
ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో కరోనా పరిస్థితులపై పీఎం సీఎంలతో ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్ పై ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో...
భారత సైన్యం, వైమానిక బలగం అధికారులు, టెక్నీషియన్ల మద్దతుతో ఛత్తీస్ గఢ్ పోలీసులు, సీఆర్పీఎఫ్ (కోబ్రా), ఎ టీఎఫ్, డీఆర్జ్, గ్రేహౌండ్స్ బలగాలు కలిసి దక్షిణ బస్తర్ ప్రాంతం పామేడ్ గెరిల్లా బేస్...
భారత వాయుసేన మరింత బలోపేతం కానుంది. సుఖోయ్ యుద్ధ విమానం నుంచి జరిపిన బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది.ఇండియన్ నేవీతో కలిసి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బంగా ళాఖాతంలోని తూర్పుతీర ప్రాంతంలో ఈ...
దేశంలో సైన్స్ రీసెర్చ్ సెంట ర్లను అత్యా ధునిక పరికరాలతో ఏర్పా టు చేయడం జరుగుతుం దని కేంద్ర ఫుడ్ ప్రోసెసింగ్ మినిస్టర్ ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్కొన్నారు.విశాఖ జిల్లా గాజు వాక...
న్యూఢిల్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన భారత ప్రధాన మంత్రుల మ్యూజియాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ప్రధాని మోదీ మొదటి టిక్కెట్ కొని, ఈ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ మ్యూజియంలో 14...