రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి గాను దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించి వచ్చే మంత్రి మండలి సమావేశంలో ప్రవేశ పెట్టనున్నట్లు రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ వెల్లడించారు. గురువారం...
* తొలిసారి ట్రోఫీ నెగ్గి చరిత్ర సృష్టించిన అమ్మాయిల జట్టు
* ఆడిన ఆరు మ్యాచ్ల్లోనూ విజయకేతనం
* తెలుగోడు జగన్మోహన్ రావు సారథ్యంలో జాతీయ హ్యాండ్బాల్ కొత్త పుంతలు
* ఒలింపిక్స్ లక్షంగా అడుగులు: జగన్...
అభిమానుల కల నెరవేరింది.విశాఖలో మ్యాచ్ ఆడితె గెలుపు తద్యమనే సెంటిమెంట్ మరోసారి వర్కవుట్ అవ్వడంతో అభిమానులు ఖుషీ అయ్యారు.ఎట్టకేలకు అత్యంత కీలకమైన మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు తన సత్తా చాటింది.దక్షిణాఫ్రికాపై తాండవం...
భారత్-దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ కు విశాఖ వేదిక కాబోతోంది.కరోన ప్రభావంతో ఫుల్ కిక్ ను మిస్ అయిన క్రికెట్ అభిమానులకు ఈ సారి అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు.వచ్చే నెల 14వ తేదీన...
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అభిమానులకు చేదు వార్త. ఆ జట్టు సారథ్య బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకున్నట్లు తెలుస్తోంది. టీమ్ భవిష్యత్తు దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం....
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 391 పరుగులు చేసి ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్లో 364...
కరోనా కారణంగా అర్ధాంతరంగా ముగిసిన ఐపీఎల్ మ్యాచ్ లను సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 15 వరకు యూఏఈలో మిగిలిన షెడ్యూల్ ను రెండో దశలో నిర్వహించనున్నారు. ఈ రెండో అంకంలో జరిగే...
◆ తల్లిదండ్రులు వాలీబాల్ ప్లేయర్స్, తండ్రి అర్జున్ అవార్డ్ గ్రహీత.
◆ ఖమ్మంలో నిర్వహించే అభినందన సభకి రావాలని ఆహ్వానం.. వస్తానని హామీ ఇచ్చిన సింధు.
టోక్యో ఒలంపిక్స్ లో రజత పతకాన్ని సాధించిన పీవీ...
ఒలింపిక్స్లో 41 సంవత్సరాల తర్వాత టీమిండియా హాకీలో కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా భారత హాకీ కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. తాము ఈ పతకాన్ని కోవిడ్ 19 ఫ్రంట్లైన్...