భారత్-దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ కు విశాఖ వేదిక కాబోతోంది.కరోన ప్రభావంతో ఫుల్ కిక్ ను మిస్ అయిన క్రికెట్ అభిమానులకు ఈ సారి అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు.వచ్చే నెల 14వ తేదీన...
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అభిమానులకు చేదు వార్త. ఆ జట్టు సారథ్య బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకున్నట్లు తెలుస్తోంది. టీమ్ భవిష్యత్తు దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం....
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 391 పరుగులు చేసి ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్లో 364...
కరోనా కారణంగా అర్ధాంతరంగా ముగిసిన ఐపీఎల్ మ్యాచ్ లను సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 15 వరకు యూఏఈలో మిగిలిన షెడ్యూల్ ను రెండో దశలో నిర్వహించనున్నారు. ఈ రెండో అంకంలో జరిగే...
◆ తల్లిదండ్రులు వాలీబాల్ ప్లేయర్స్, తండ్రి అర్జున్ అవార్డ్ గ్రహీత.
◆ ఖమ్మంలో నిర్వహించే అభినందన సభకి రావాలని ఆహ్వానం.. వస్తానని హామీ ఇచ్చిన సింధు.
టోక్యో ఒలంపిక్స్ లో రజత పతకాన్ని సాధించిన పీవీ...
ఒలింపిక్స్లో 41 సంవత్సరాల తర్వాత టీమిండియా హాకీలో కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా భారత హాకీ కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. తాము ఈ పతకాన్ని కోవిడ్ 19 ఫ్రంట్లైన్...
భారతదేశానికి చెందిన మరో యువతి సత్తా చాటింది. ఒలంపిక్స్ లో బాక్సింగ్ విభాగంలో.. భారత బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ కాంస్య పతకం గెలిచింది. వ్యక్తిగత ఈవెంట్లలో ఇప్పటివరకూ మహిళలే పతకాలు సాధించడం గమనార్హం.
క్వార్టర్స్లో ఆస్ట్రేలియాపై భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది. ఆస్ట్రేలియాపై 1-0 తేడాతో గెలుపొందింది. 1980 ఒలింపిక్స్ తర్వాత భారత మహిళల జట్టు చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇది. 1980 మాస్కో ఒలింపిక్స్లో...
విశ్వక్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు దూసుకెళ్తోంది. సమష్టి కృషితో పతకంపై ఆశలు రెకెత్తిస్తోంది. తాజాగా 41 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించింది. కీలక క్వార్టర్ ఫైనల్లో 3-1 గోల్స్ తేడాతో బ్రిటన్పై నెగ్గి...