హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణపై పార్టీ నేతలు సోమవారం భూమి పూజ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ సహ ప్రధాన...
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ కార్యక్రమానికి వడివడిగా అడుగులు.వసంత్ విహార్ లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి మరో ముందడుగు.ప్రత్యేక పూజలు చేసి నిర్మాణపనులకు శ్రీకారం చుట్టిన మంత్రి వేముల...
కోదాడ:సూర్యాపేట జిల్లా కోదాడ నియోజక వర్గం బేతవోలు గ్రామ ప్రజలతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా చేశాడు కేసీఆర్. 16 వేల కోట్ల మిగులు...
హైదరాబాద్:ఓల్డ్ సిటీ ఐఎస్ సదన్ డివిజన్ లో ప్రొటోకాల్ వివాదం.శిలా ఫలకం పై బిజెపి కార్పొరేటర్ శ్వేతా పేరు లేకపోవడంతో అభ్యంతరం.ఎంఐఎం, బిజెపి నేతల మధ్య తీవ్ర వాగ్వాదం.శిలా ఫలకం తొలిగించి ఆందోళన...
చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిరసనకారులతో ములాఖత్ అయిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ,అనీల్ కుమార్ యాదవ్, రోహిణ్ రెడ్డి.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిరసనకారులకు...
హైదరాబాద్ ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా హైదరాబాద్ ఖైరతాబాద్ లోని అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి తన తండ్రి పీజేఆర్ విగ్రహానికి...
వరంగల్: జూలై 7వ తేదీ నుండి వారం రోజుల పాటు కాకతీయ ఉత్సవాలు నిర్వహించనున్నామని రాష్ట్ర పర్యాటక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హనుమకొండ వరంగల్ జిల్లాలలో పర్యటనలో...
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేడు కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో .. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రైతుబంధును రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ... ధర్నా కార్యక్రమం చేపట్టడం...
ముఖ్యమంత్రికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
హోం గార్డులు, మోడల్ స్కూల్ సిబ్బందికి జీతాల వెంటనే అందించాలి
హైదరాబాద్
తెలంగాణ ఆవిర్భావం నాడు రూ.16 వేల కోట్ల మిగులుతో, ధనిక రాష్ట్రంగా ప్రారంభమైన స్వరాష్ట్ర...
న్యూ ఢిల్లీ:ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ బుధవారం నాడు సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైశ్వాల్ ను కలిసారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతిపై సీబీఐ...