Congress MP DK Suresh tested Covid19 positive
కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యం నేషనల్ ఇన్విసిగేషన్ అధికారులు ఆయన నివాసంపై దాడులు చేశాయి. అవినీతి నిగ్గు తేల్చేందుకు సీబీఐ పలు సోదాలు చేసింది. అనంతరం ఆయనను ప్రశ్నించింది. అయితే సీబీఐ దాడులు చేసిన తర్వాత డీకే సురేశ్ కరోనా టెస్టులు చేయించుకున్నారు. దాంతో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. సీబీఐ దాడుల సమయంలో ఆయన అనుచరులు, మీడియా వ్యక్తులు ఉన్నారు. అయితే ప్రైమరీ కాంటాక్ట్ అయినవారందరికీ కరోనా సోకవచ్చుననే అనుమానాలు వస్తున్నాయి. డీకే సురేశ్ కు పాజిటివ్ అని తేలడంతో అటు మీడియా, ఇటు సీబీఐ అధికారులు, పలువురు కాంగ్రెస్ నాయకులు కరోనా టెస్టులు చేసుకునేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
Related posts:
ఫ్లయిట్ మిస్సింగ్
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి
బాబా ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికేట్
వినాయకుని మెడలో టీఆర్ఎస్ కండువా
నేర చరిత్ర ఉందా?
బీజేపీ ఏం చేసిందో చూపిస్తారా?
టీఆర్ఎస్ అభ్యర్థులెవరో తెలుసా?
కాంగ్రెస్ తొలి జాబితా ఇదే
సింగరేణిలో ప్రమాదం – నలుగురు గల్లంతు
బ్రేేకింగ్ : కపిల్ దేవ్ కు హార్ట్ ఎటాక్
మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
తెలంగాణలో వజ్రాల అనవాళ్లు
సిద్దింబజార్ లో అగ్నిప్రమాదం
హైకోర్టులో మహిళ ఆత్మహత్యయత్నం
కూల్చివేతకు సాక్ష్యాధారాలు లేవు