Wednesday, July 3, 2024

నాపై ఉన్న కేసులు కొట్టివేయాలి: కేసీఆర్

హైకోర్టులో పిటిషన్ వేసిన కేసీఆర్

తనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ హైకోర్టును మాజీ సీఎం కేసీఆర్ ఆశ్రయిచారు. ఈ మేరకు సోమవారం కోర్టులో ఆయన పిటిషన్ దాఖాలు చేశారు. 2011లో రైల్ రోకో సందర్భంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, ఈ కేసులో 15వ నిందితుడిగా చేర్చారని ఆయన పేర్కొన్నారు.

తాను రైల్ రోకోలో పాల్గొనలేదని ఆయన వెల్లడించారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మంగళవారం నాడు హైకోర్టులో జరగనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular