New Corona Cases 31,522
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 31, 522 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 412 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 97, 67, 372 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. ప్రస్తుతం 3, 72, 293 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 92, 53, 306 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 1, 41, 772 మంది మృతి. నిన్న ఒక్కరోజే కోలుకున్న 37, 725 మంది బాధితులు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 94.74%, మరణాల రేటు 1.45%.
Related posts:
కిషన్ రెడ్డి.. అసహాయ మంత్రి
కుంభమేళాకు ఎవరు రావొద్దంటే?
రైళ్లు లేక ప్రయాణికుల పాట్లు
ప్రతిపక్షాలపై ప్రధాని ఫైర్
భారత్ బంద్ కు కేసీఆర్ మద్దతు
జీహెచ్ఎంసీ కోసం నగరానికి మోడీ?
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్
సరైన సమయంలోనే పొలిటికల్ ఎంట్రీ
ఢిల్లీలో ‘గ్రీన్’ దీపావళి
నేను రాను సినిమాకు!
బీహార్లో మోదీకి ఓటమి తప్పదా?
ఉల్లి @100
కమలంలోకి ఖుష్బూ
మాస్కులు ధరించకపోతే ప్రమాదంలో పడ్డట్టే
కేజ్రీవాల్ కు కేసీఆర్ కృతజ్ఞతలు