ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు. ఆయనకు ఆర్డీఎస్ కొన తెల్వదు.. మొన తెల్వదు అని...
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎడ్లు లేవు. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కి బండి లేదు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ గొడవ...