1988లో వెమ్ టెక్ ప్రారంభించిన తరువాత రక్షణ రంగంలో అగ్రగామిగా ఉన్నామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో నిమ్జ్ లో తొలి పరిశ్రమ వెమ్ ప్రాజెక్ట్...
హైదరాబాద్ : నగరంలోని కైతలాపూర్ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో కైతలాపూర్లో ఫ్లై ఓవర్ను రూ.86 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ నిర్మించింది. ఈ ఫ్లైఓవర్తో కూకట్పల్లి, హైటెక్ సిటీల...
త్వరలోనే కొత్త పెన్షన్లతో పాటు రేషన్కార్డులు జారీ
*రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు
హైదరాబాద్ : త్వరలోనే కొత్త పెన్షన్లతో పాటు రేషన్కార్డులు జారీ చేయనున్నుట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక...
మహబూబనగర్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కు బుజ్జగింపుల పర్వం మొదలయింది. అధికార పార్టీ టీఆర్ఎస్ అధిష్టానం పై గత కొన్ని రోజులుగా గుర్రుగా ఉన్న కృష్ణా రావును బుజ్జగించేందుకు ఏకంగా మంత్రి కేటీఆర్...
నాగర్ కర్నూలు : కొల్లాపూర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు కేటీఆర్. నిరంజన్ రెడ్డి. శ్రీనివాస్ గౌడ్. పాల్గొన్న ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీలు.
ఖమ్మం జిల్లా..హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఖమ్మం చేరుకున్న మంత్రులు కేటీఆర్ ,పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు..
మంత్రులకు స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ గౌతమ్, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు,...
ఖమ్మం:కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో నిరసనలు చేస్తారనే నెపంతో బీజేపీ నాయకుల్నిపోలీసులు తెల్లవారు జామునుండే అరెస్టు చేసారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ని ఖమ్మం...
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల నేపథ్యంలో మంత్రి కే తారకరామారావుతో సమావేశమైన హ్యుండై గ్రూప్ ఈరోజు తెలంగాణలో 1,400 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి...
దావోస్: దావోస్ లో భారతదేశ ఇన్నోవేషన్ రంగంపై జరిగిన చర్చాగోష్టిలో మంత్రి కేటీఆర్ పాల్గోన్నారు. భారతదేశం స్టార్టప్ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించిన ప్రముఖ కంపెనీల స్థాపకులతో మంత్రి కే. తారక రామారావు చర్చగోష్ఠి...
హైదరాబాద్, మే 14:ఢిల్లీ తర్వాత అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అని,హైదరాబాద్ నగరానికి 2072 వరకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు చూపుతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ (Telangana) రాష్ట్ర ఐటీ, పరిశ్రమ...