TAG

telangana it minister ktr

హైదరాబాద్లోకి అపోలో టైర్స్ అడుగు

* లండన్ తరువాత హైదరాబాద్లో * డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభం * డిజిటల్ ట్విన్స్, బ్లాక్ చైన్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలపై దృష్టి * దావోస్ లో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో...

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ లో తెలంగాణకు తొలిరోజే కీలక విజయం

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ లో తెలంగాణకు తొలిరోజే కీలక విజయం హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ నాలుగో పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన కేంద్రాన్ని హైదరాబాదులో ప్రారంభించనున్న ప్రపంచ ఆర్థిక వేదిక హెల్త్ కేర్, లైఫ్ సెన్సెస్...

ముంబైలో పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి కేటీఆర్ భేటీ

టాటా సంస్థ చైర్మన్ చంద్రశేఖరన్ తో కేటీఆర్ సమావేశం జిందాల్ గ్రూప్ ఎండి సజ్జన్ జిందాల్ ను కలిసిన కేటీఆర్ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతాతోనూ సమావేశం తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి...

ఆందోళన చేస్తున్న వీఆర్ఏ లతో సమావేశమైన కేటీఆర్

వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నదని, డిమాండ్ల పైన ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో వీఆర్ఏలు తమ...

పేరుకే మేకిన్ ఇండియా

* బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పైన మంత్రి కేసీఆర్ విసుర్లు దేశంలోని ఖాదీ పరిశ్రమ జాతీయ జెండాలను తయారు చేయగలిగే పరిస్థితుల్లో లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న మాటలపైన కేటీఆర్...

మోడీ పాలనలో వంట గదుల్లో మంట

గడియకోసారి పెరుగుతున్న గ్యాస్ ధరతో దేశ ప్రజలకు గుండె దడ •    “మోడీ” పాలనలో వంట గదుల్లో మంట •    మోనార్క్ మోడీ రాజ్యంలో కుటుంబ బడ్జెట్ లు తలకిందులు •    ధరలను పెంచి దేశ...

మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్దం

కామారెడ్డి:విశ్వ బ్రాహ్మణుల పట్ల మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో విశ్వబ్రాహ్మణులు ఆందోళనకు దిగారు. చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన విశ్వబ్రాహ్మణులు,కేటీఆర్ కు వ్యతిరేకంగా...

రక్షణ రంగంలో అగ్రగామిగా తెలంగాణ

1988లో వెమ్ టెక్ ప్రారంభించిన తరువాత రక్షణ రంగంలో అగ్రగామిగా ఉన్నామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో నిమ్జ్ లో తొలి పరిశ్రమ వెమ్ ప్రాజెక్ట్...

కైతలాపూర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ : నగరంలోని కైతలాపూర్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో కైతలాపూర్‌లో ఫ్లై ఓవర్‌ను రూ.86 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ నిర్మించింది. ఈ ఫ్లైఓవర్‌తో కూకట్‌పల్లి, హైటెక్ సిటీల...

త్వరలోనే కొత్త పెన్షన్లతో పాటు రేషన్‌కార్డులు జారీ

త్వరలోనే కొత్త పెన్షన్లతో పాటు రేషన్‌కార్డులు జారీ *రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హైదరాబాద్‌ : త్వరలోనే కొత్త పెన్షన్లతో పాటు రేషన్‌కార్డులు జారీ చేయనున్నుట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక...

Latest news

- Advertisement -spot_img