హైదరాబాద్:ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం నాడు మాసాబ్ ట్యాన్క్ లోని తన కార్యాలయంలో ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రి...
హైదరాబాద్:గోల్కొండ కోట బోనమెత్తింది. ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలకు గురువారం అంగరంగ వైభవంగా అంకురార్పణ జరిగింది. లంగర్హౌజ్ చౌరస్తా వద్ద బంగారు బోనానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్,...
జులై 5 న అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం.మంత్రి తలసానిఅమ్మవారి కళ్యాణం సందర్భంగా నూతన చీర తయారీని ఆలయ ఆవరణలో ప్రారంభించిన మంత్రి ఈ సారి అమ్మవారి కల్యాణానికి 5...
హైదరాబాద్:ఈనెల 30 నుండి గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై గోల్కొండ కోట వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష జరిపారు. మంత్రి...
వచ్చే నెల 5 న జరిగే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష.హాజరైన దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, జీహెచ్ఎంసీ,వాటర్ వర్క్స్,ఎలక్ట్రికల్, పోలీసు తదితర శాఖల...
హైదరాబాద్: ప్రభుత్వ వైద్య సేవలను ఉపయోగించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం నాడు 30 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ ఎఫ్ చెక్కులను 66 మంది లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేసారు....
విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్ పేట, సనత్ నగర్ లలో స్విమ్మింగ్ పూల్ లను ప్రారంభించిన మంత్రి తల్లిదండ్రులు పిల్లలను చదువుతో పాటు క్రీడలలోను...
నాలాల అభివృద్ధి తో వరదముంపు కు శాశ్వత పరిష్కారమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం నాడు మంత్రి బేగంపేట నాలా అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ...
గవర్నర్ ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని, తమది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని చెప్పారు. రాజ్యాంగ పదవిలో ఉన్న...
మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బషీర్ బాగ్ లోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, TSMIDC చైర్మన్...