"కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను,కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కేసీఆర్ ఎత్తి చూపుతున్నందున కేసీఆర్ బిడ్డ కవితపై నిరాధారమైన వార్తలు సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం...
" కేసిఆర్ గారు అంటే బీజేపీ కి,మోడీకి ఎంత భయమో ఇవాళ అర్థమైనది. అవే జూటా మాటలు - ఆక్రోశపు ప్రసంగాలు. బీజేపీ దొంగల ముఠా తెలంగాణ మీద పడి అడ్డగోలుగా అరిచి...
100 పడకల ఆసుపత్రి పేదలకు వరం
*భీంగల్ లో 100 పడకల ఆసుపత్రి మంజూరీ
*కేసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం కార్యక్రమంలో మంత్రి వేముల
భీంగల్: ఇన్నాళ్లు నిరుపేద ప్రజానీకానికి ఖరీదైన కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా...
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్,జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్,జెడ్పి చైర్...