TAG

TELANGANA NEWS

శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం

శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం... లారీ, మినీ వ్యాన్‌ ఢీకొని.. ముగ్గురు మృతి.. ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు... నాయుడుపేట నుంచి తిరుపతి వెళ్తుండగా ప్రమాదం..

పార్లమెంట్ కమిటీ ముందు డిజీపీ

రెండు రోజుల పాటు పార్లమెంట్ కమిటీతో సమావేశం కావడానికి అకస్మాత్తుగా తెలంగాణ డిజీపీ మహేందర్‌ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. డిజీపీతో పాటు ఏడిజి జితేందర్, ఏడిజి సంజయ్ జైన్ కూడా వెళ్లారు....

ఏపీపీఎస్సీలో సంస్కరణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీలో సంస్కరణల్నిఅమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. గ్రూప్ - 1 రిక్రూట్ మెంట్ లో సంపూర్ణ పారదర్శకత కోసం ఇంటర్వ్యూల విధానం రద్దు చేశారు. అన్ని కేటగిరీల్లో ఇంటర్వ్యూలు...

తెలంగాణా ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేత

తెలంగాణా, ఏపీ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను అక్కడి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వాటిని తక్షణం అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించింది. కాగా తెలంగాణా, ఏపీల్లో కరోనా...

ఆస్పత్రి బాధితులకు రిఫండ్ ఇప్పించాలి

కోవిడ్ చికిత్స‌ల ధ‌ర‌ల‌పై కొత్త జీవో ఇవ్వండి అధిక ఫీజులు వ‌సూలు చేసిన హాస్పిట‌ల్స్ నుంచి బాధితుల‌కు రిఫండ్ ఇప్పించండి రాష్ట్ర ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశాలు.. కోవిడ్ 19 చికిత్స‌ల‌కు గ‌రిష్ఠ ధ‌ర‌ల‌ను నిర్ణ‌యిస్తూ జీవో ఇవ్వాల‌ని...

సఫాయి కర్మచారికి ఛైర్ పర్సన్ పదవి

safai karmachari is chair person in telangana పరకాలలో దళిత సామాజిక వర్గంలోని సఫాయి కర్మచారికి ఛైర్ పర్సన్ పదవి దక్కింది, ఎస్సీ లోని నేతకాని, బుడగజంగాలకు పదవులు దక్కాయి అనీ మంత్రి...

ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మిద్దాం…

Minister Jagadish Reddy onEnvironment Awareness ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడం లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడడం వల్ల కలిగే...

కొత్త ఎడిట‌ర్ కు కొన్ని మాట‌లు..

Telugu Daily News ప్ర‌భావ శీల‌క స్ర‌వంతిని అధ్య‌యనం చేస్తున్నాను..ప్ర‌భావ గ‌తుల తార్కికాన్ని గ‌మ‌నిస్తున్నాను..ప‌థ‌కానికి, చ‌ట్టానికి తేడా తెలి యకుండానే వార్త‌లు రాస్తు న్నారే వీరు అని నివ్వెరపోతున్నాన్నేను..ప్ర‌స‌క్తికి, ప్ర‌శ‌స్తికి తేడా తెలియ‌కుం డానే...

కామన్‌ మ్యాన్‌ ఎమోషన్‌ ఇలాగే ఉంటుంది

Public express happiness over encounter ఒక్క ప్రాణం పోయిందని తెలిస్తేనే అయ్యో అంటాం... కానీ ఆ నలుగురు ప్రాణాలు పోతే మాత్రం ఆహా అంటున్నారు. దిశ హత్యాచార ఘటనలో సామాన్యుడి రియాక్షన్‌ ఇది....

ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు నేడు తేలనుంది…

CM KCR Decision on RTC in Cabinet Meeting తెలంగాణ వ్యాప్తంగా గత రెండు నెలలుగా ఆర్టీసీ సమ్మె కొనసాగింది. దీనిపై సీఎం కెసిఆర్ వ్యవహారశైలి ఒకలా ఉంటె, ఆర్టీసీ యాజమాన్యం మరోలా...

Latest news

- Advertisement -spot_img