శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం...
లారీ, మినీ వ్యాన్ ఢీకొని.. ముగ్గురు మృతి..
ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలు..
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు...
నాయుడుపేట నుంచి తిరుపతి వెళ్తుండగా ప్రమాదం..
రెండు రోజుల పాటు పార్లమెంట్ కమిటీతో సమావేశం కావడానికి అకస్మాత్తుగా తెలంగాణ డిజీపీ మహేందర్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. డిజీపీతో పాటు ఏడిజి జితేందర్, ఏడిజి సంజయ్ జైన్ కూడా వెళ్లారు....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీలో సంస్కరణల్నిఅమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. గ్రూప్ - 1 రిక్రూట్ మెంట్ లో సంపూర్ణ పారదర్శకత కోసం ఇంటర్వ్యూల విధానం రద్దు చేశారు. అన్ని కేటగిరీల్లో ఇంటర్వ్యూలు...
తెలంగాణా, ఏపీ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను అక్కడి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వాటిని తక్షణం అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించింది. కాగా తెలంగాణా, ఏపీల్లో కరోనా...
safai karmachari is chair person in telangana
పరకాలలో దళిత సామాజిక వర్గంలోని సఫాయి కర్మచారికి ఛైర్ పర్సన్ పదవి దక్కింది, ఎస్సీ లోని నేతకాని, బుడగజంగాలకు పదవులు దక్కాయి అనీ మంత్రి...
Minister Jagadish Reddy onEnvironment Awareness
ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడం లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడడం వల్ల కలిగే...
Public express happiness over encounter
ఒక్క ప్రాణం పోయిందని తెలిస్తేనే అయ్యో అంటాం... కానీ ఆ నలుగురు ప్రాణాలు పోతే మాత్రం ఆహా అంటున్నారు. దిశ హత్యాచార ఘటనలో సామాన్యుడి రియాక్షన్ ఇది....
CM KCR Decision on RTC in Cabinet Meeting
తెలంగాణ వ్యాప్తంగా గత రెండు నెలలుగా ఆర్టీసీ సమ్మె కొనసాగింది. దీనిపై సీఎం కెసిఆర్ వ్యవహారశైలి ఒకలా ఉంటె, ఆర్టీసీ యాజమాన్యం మరోలా...