TAG

telangana pcc chief revanth reddy

పార్టీలో చేరే వారిపై కేసులా

హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి గురించి ముందే తెలుస్తుండడంతో టీఆర్ఎస్ వారిపై కేసులు పెట్టిన వేధిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయ‌న మాట్లాడుతూ.. పార్టీ అంతర్గత విషయాలపై కేసీ...

తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీ బీజేపీ..

రేవంత్ రెడ్డి, ఎంపీ టీపీసీసీ అధ్యక్షుడు ప్రెస్ మీట్, జూబ్లీహిల్స్.బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జులై 1,2,3 తేదీల్లో జరుగుతున్నాయి.జాతీయ కార్యవర్గ సమావేశాలు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉండి..ఆ రాష్ట్రంలో పార్టీ బలంగా...

అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తున్న యువత

హైదరాబాద్: సైన్యం లో చేరికలను ఔట్ సోర్సింగ్ ద్వారా చేపట్టడాన్ని దేశంలో యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోందని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి...

ఘట్కేసర్ వద్ద టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అరెస్ట్

ఘట్కేసర్ వద్ద టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేసిన పోలీసులు.నర్సంపేట కు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు.పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదం తను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుఫైనని ఈ ప్రాంతం తన...

ట్రిపుల్ ఐటి విద్యార్ధులకు మద్దతు

హైదరాబాద్: కాంగ్రెస్ ఛీఫ్ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం హుటాహుటిన బాసర త్రిపుల్ ఐటీకి బయలుదేరారు. త్రిపుల్ ఐటీ ఇష్యూ మీద రాహుల్ గురువారం స్పందించారు. విద్యార్థులకు...

రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు

హైదరాబాద్:గాంధీ భవన్ లో టీపీసీసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ గౌడ్,...

కేంద్ర మంత్రి అమిత్ షా కు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి లేఖ

హైదరాబాద్: కేంద్ర మంత్రి అమిత్ షాకు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాసారు. మాటలు కోటలు దాటుతున్నాయి... చేతలు గడప దాటడం లేదు అన్న సామెత కేంద్రంలోని మీ ప్రభుత్వానికి అతికినట్టు సరిపోతుంది....

నల్గొండ జిల్లాలో రేవంత్ సన్నాహక సమావేశం

నల్గొండ :హైడ్రామాల మధ్య కొనసాగుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ సన్నాహక సమావేశం.రెండు రోజుల క్రితమే జరగాల్సిన సన్నాహక సమావేశం ఉత్తమ్, కోమటిరెడ్డి వ్యతిరేకించడంతో రద్దు చేసుకున్న రేవంత్.ఉత్తమ్,కోమటిరెడ్డి ల వైఖరిని ఖండించిన...

కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

రేవంత్ రెడ్డి చిట్ చాట్ కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేస్తే పేదలకు 25శాతం అడ్మిషన్లు ఫ్రీ వస్తుంది. యాక్ట్ గురించి అడిగితే కేజీ టు పీజీ...

Latest news

- Advertisement -spot_img