భారతదేశానికి చెందిన మరో యువతి సత్తా చాటింది. ఒలంపిక్స్ లో బాక్సింగ్ విభాగంలో.. భారత బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ కాంస్య పతకం గెలిచింది. వ్యక్తిగత ఈవెంట్లలో ఇప్పటివరకూ మహిళలే పతకాలు సాధించడం గమనార్హం.
క్వార్టర్స్లో ఆస్ట్రేలియాపై భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది. ఆస్ట్రేలియాపై 1-0 తేడాతో గెలుపొందింది. 1980 ఒలింపిక్స్ తర్వాత భారత మహిళల జట్టు చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇది. 1980 మాస్కో ఒలింపిక్స్లో...
టోక్యో ఒలింపిక్స్ 2020 లో పతకం సాధించిన తొలి భారతీయురాలు మీరాబాయి చాను! స్నాచ్లో 87 కిలోలు, క్లీన్లో 115 కిలోలు ఎత్తి 49 కేజీల విభాగంలో వెయిట్లిఫ్టింగ్లో వెండి పతకాన్ని...