భారతదేశానికి చెందిన మరో యువతి సత్తా చాటింది. ఒలంపిక్స్ లో బాక్సింగ్ విభాగంలో.. భారత బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ కాంస్య పతకం గెలిచింది. వ్యక్తిగత ఈవెంట్లలో ఇప్పటివరకూ మహిళలే పతకాలు సాధించడం గమనార్హం.
జపాన్ దేశం టోక్యోలో నేటి నుంచి ప్రారంభం కానున్న 32వ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాలు పాల్గొనే ఒలింపిక్స్, విశ్వానికి శాంతి...
రాబోయే టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారతీయ ఈతగాడు సాజన్ ప్రకాష్. టోక్యో ఒలింపిక్స్ జూలై 23 నుండి ప్రారంభమవుతుంది మరియు ఈ సంవత్సరం ఆగస్టు 8 వరకు గేమ్స్ నడుస్తాయి.