హైదరాబాద్ ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా హైదరాబాద్ ఖైరతాబాద్ లోని అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి తన తండ్రి పీజేఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఖైరతాబాద్, లకిడికపూల్, సైఫాబాద్, నాంపల్లి ల మీదుగా గాంధీభవన్ కి ర్యాలీగా బయల్దేరారు