పొల్లూరు జలపాతం లో యువకుడు గల్లంతు

చింతూరు మండలం పొల్లూరు జలపాతం లో యువకుడు గల్లంతు.కాకినాడకు చెందిన పలివేల హసన్ ప్రీతం (20) మృతి.హెల్త్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న హసన్ ప్రీతం.విహార యాత్రకోసం పొల్లూరు వచ్చిన నలుగురు యువకులు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article