Wednesday, May 14, 2025

ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి ఉత్తమ్ భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతీ భేటీ అయ్యారు. ఈ మేరకు గురువారం ఏపీ రాజధాని అమరావతిలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు.

తాజాగా జరిగిన ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అభినందించినట్లు మంత్రి ఉత్తమ్ దంపతులు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com