టీఎస్, న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ పాలన అప్పుల్లోనే సాగుతున్నది. ఖజానాలో రూపాయి లేక విలవిల్లాడుతున్నారు. సంక్షేమ పథకాలు, ఆరు గ్యారంటీలకు సరిఫడా నిధులు లేకపోవడంతో.. ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడుతున్నది. ఈ లెక్కన కాంగ్రెస్ప్రభుత్వం 90 రోజుల్లో 12,400 కోట్ల అప్పు చేసింది. తాజాగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం హడ్కో నుంచి రూ. 3 వేల కోట్ల రుణం తీసుకోవడంతో.. రాష్ట్రం ఈ రెండున్నర నెలల కాలంలో రూ. 12,400 కోట్ల అప్పు తీసుకున్నది.