Friday, April 11, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల శిక్షణ తరగతులకు గైర్హాజరు

13 మంది ఓపిఓల సస్పెండ్

బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓపిఓలకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు నిర్లక్ష్యంగా వ్యవహరించి రాని 13 మంది ఓపిఓలను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా సంబంధిత శాఖలకు చెందిన జిల్లా అధికారులు వివరణ సమర్పించవలసిందిగా కలెక్టర్ ఆదేశించారు.

శిక్షణ తరగతులు హాజరుకాని 13 మంది ఓపిఓలను ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com