-
చెరువుల్లో కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు
-
ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన పోలీసులు
సైబరాబాద్ EOW వింగ్లో కేసులు నమోదు చేసిన సీపీ అవినాష్. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణపై కేసు నమోదు. చందానగర్ GHMC డిప్యూటీ కమిషనర్ సుదామ్ష్, బాచుపల్లి MRO పూల్ సింగ్పై కేసు. మేడ్చల్-మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులుపై కేసు. HMDA అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్కుమార్లపై కేసు నమోదు. HMDA సిటీ ప్లానర్ రాజ్కుమార్లపై కేసు నమోదు చేసిన పోలీసులు. హైడ్రా సిఫార్సు మేరకు ఆరుగురు అధికారులపై కేసులు. FTLలో అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు.