Tuesday, March 11, 2025

చంచల్​ గూడ జైలుకు అడిషనల్​ ఎస్పీలు

టీఎస్​, న్యూస్​: ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. మంగళవారంతో ఇద్దరి కస్టడీ ముగియడంతో ఉదయం ఇరువురిని పోలీసులు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈనెల 6 వరకు అడిషనల్ ఎస్పీలకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో భుజంగరావు, తిరుపతన్నలను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Also Read: 2014 నుంచే నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు

మరోవైపు ఈ కేసులో ఏ1గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్​ ప్రభాకర్​రావు ఇంకా పోలీసులకు చిక్కడం లేదు. విదేశాల్లో ఉండటంతో లుక్​ అవుట్​ నోటీసులు జారీ చేశారు. అయితే, సోమవారం రాత్రి వరకు ఆయన హైదరాబాద్​ వస్తున్నారని పోలీసులు భావించారు. కానీ, ఇంకా ఆయన రాలేదని చెబుతున్నారు. ఒకవేళ ఆయన వస్తే పట్టుకునేందుకు మూడు టీంలను సిట్​ పోలీసులు ఏర్పాటు చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com