Saturday, May 31, 2025

కుప్పకూలిన విమానం.. 19 మంది ప్రయాణికులు మృతి..

నేపాల్‌లో ఈ రోజు ఘోర విమాన ప్రమాదం జరగింది. ఖాట్మాండు ఎయిర్‌ పోర్టులో టేకాఫ్ సమయంలో విమానం కుప్పకూలింది..

ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది.

టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో రన్ వే పైనే విమానం నుంచి మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై నేపాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది..

 

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com