Wednesday, September 18, 2024

మరో 9 వేల కోట్ల అప్పు 

రాష్ట్ర ప్రభుత్వం మరో 9 వేల కోట్ల అప్పు తీసుకునెందుకు రెడీ అయింది. ఇవ్వాళ   జరగనున్న RBI వేలం లో స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ స్టాక్స్ ని వేలం వేసి రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్ల అప్పు తీసుకోవడానికి సిద్ధం అయ్యింది.ఒక్క జూలై లోనే RBI నుండి సెక్యూరిటీ బాండ్స్ రూపం లో ఏపి సర్కార్  9,000 కోట్లు రుణంగా తీసుకుంది.

RBI అధికార ప్రకటన ప్రకారం

తీసుకున్న అప్పు

జూన్ 21 – 2 వేలు కోట్లు

జూన్ 28 – 5 వేలు కోట్లు

జూలై 12 – 2 వేలు కోట్లు

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular