రాష్ట్ర ప్రభుత్వం మరో 9 వేల కోట్ల అప్పు తీసుకునెందుకు రెడీ అయింది. ఇవ్వాళ జరగనున్న RBI వేలం లో స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ స్టాక్స్ ని వేలం వేసి రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్ల అప్పు తీసుకోవడానికి సిద్ధం అయ్యింది.ఒక్క జూలై లోనే RBI నుండి సెక్యూరిటీ బాండ్స్ రూపం లో ఏపి సర్కార్ 9,000 కోట్లు రుణంగా తీసుకుంది.
RBI అధికార ప్రకటన ప్రకారం
తీసుకున్న అప్పు
జూన్ 21 – 2 వేలు కోట్లు
జూన్ 28 – 5 వేలు కోట్లు
జూలై 12 – 2 వేలు కోట్లు