Tuesday, April 22, 2025

ఢిల్లీ కి వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

రేపు ఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించే కాంక్లేవ్ లో పాల్గొననున్న సీఎం. ఈ మధ్యాహ్నం ఒంటి గంటవరకు అసెంబ్లీ హాజరై అనంతరం గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిన సీఎం. అక్కడి నుంచి 1.30 గంటలకు బయల్దేరి 3.45 కి ఢిల్లీ కి వెళ్ళిన సిఎం.

4.30 కు ఢిల్లీలోని సీఎం నివాసం 1 జనపథ్ కు ఈ సాయంత్రం ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తో పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్న సీఎం. రేపు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి మహారాష్ట్ర వెళ్లనున్న ముఖ్యమంత్రి. ఎన్డీయే భాగస్వామిగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం లో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com