Sunday, October 6, 2024

ఏజెంట్ చేతిలో మోసపోయిన యువతి…

ఎన్టీఆర్ జిల్లా నందిగామ: చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన దేవి అనే వివాహిత మహిళ ఒక ఏజెంట్ ద్వారా కువైట్ లో పనిచేయాలని చెప్పి మస్కట్ తీసుకువచ్చాడని… అక్కడ రెండు నెలలు ఒక ఆఫీసులో ఉద్యోగం నిర్వహించిన తర్వాత ఒక బడా వ్యాపారి ఇంట్లో వెట్టిచాకిరి చేయాలని ఆదేశాలు ఇవ్వటంతో గత కొంతకాలంగా చేస్తున్నానని పని భారం ఎక్కువయ్యి తీవ్ర ఇబ్బందులు పడి అనారోగ్యానికి గురవుతున్న…

వెట్టిచాకిరి చేయాల్సిందేనని ఇంటి యజమాని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడని తీరా ఏజెంట్ కి చెప్పడంతో నేను చేసేది ఏమీ లేదని చేతులెత్తేసాడని తిరిగి ఇండియాకి రావాలంటే నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని బాధిత మహిళ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ సెల్ఫీ వీడియో ద్వారా తన గోడును వెల్లబుచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular