బతుకుదెరువు కోసం ఎడారి దేశం పోయిన యువకున్ని వెక్కిరించిన విధి..
సౌదీలో 15 రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు తనతో పాటు ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందగా ఒక్కడే తీవ్ర గాయాలతో బయటపడ్డ రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లికి చెందిన మంద మహేష్.సెల్పీ వీడియో ద్వారా తనను స్వదేశానికి తీసుకెళ్ళాలని కేటీఅర్ ను వేడుకున్న మహేష్
మహేష్ కుటుంబ సభ్యులను కలిసి.. వారితో పాటు,మహేష్ కి కూడా ధైర్యం చెప్పి.. ఆదుకుంటానని భరోసానిచ్చిన కేటీఆర్ వెంటనే తన టీంను రంగంలోకి దింపి, సౌదీలోని మహేష్ కంపెనీ వాళ్ళతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో మహేష్ కు ట్రీట్మెంట్ చేస్తామని అంగీకరిస్తూ సౌదీలోని ప్రభుత్వ ఆసుపత్రికి లేఖ రాసిన కిమ్స్ యాజమాన్యం చెప్పినట్లుగానే సౌది దవాఖాన నుంచి నేడు మహేష్ ని మండేపల్లికి చేర్చిన కేటీఆర్ బృందం.ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఅర్ కు తెలిపిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.