Saturday, April 5, 2025

సమాచార కమిషనర్ల నియామకానికి మళ్ళీ దరఖాస్తులు

రాష్ట్ర స‌మాచార క‌మిష‌న‌ర్ల నియామకానికి తెలంగాణ ప్ర‌భుత్వం మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తుల ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. అర్హులైన వారు ఈ నెల 29వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను పంపించాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోనూ ద‌ర‌ఖాస్తుల‌ను అధికారులు స్వీక‌రించారు. గ‌తంలో ద‌ర‌ఖాస్తు చేసిన వారు మ‌ళ్లీ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని సీఎస్ పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com