Tuesday, March 11, 2025

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీఐ కమిషనర్లు నియామకం జర్నలిస్ట్ రెహనాకు ఛాన్స్

టీఎస్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు RTI కమిషనర్లును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి.RTI కమిషనర్లుగా Ntv జర్నలిస్ట్ రెహానా బేగం, డాక్టర్ ఉదయ్ భాస్కర్ రెడ్డి, క్రీడాకారుడు సునీల్ ను నియమించారు.బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్ల పాటు RTI కమిషనర్లుగా కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగిన తర్వాత తొలి మహిళా ఆర్టీఐ కమిషనర్ గా రెహానా బేగం..

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com