మేడ్చల్ నియోజక వర్గం మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏసీబీ దాడులు చేశారు.. రూపాయలు 50 వేల లంచం తీసుకుంటూ అడ్డంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఏఎస్ఐ దొరికాడు. ఓ కేసుకు సంబంధించి స్టేషన్ బెల్ విషయంలో రూపాయలు 50 వేలు డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏఎస్ఐ మధుసూదన్ ను విచారిస్తున్నారు.