Monday, April 21, 2025

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో రిమాండ్ లో ఉన్న 10 మందికి బెయిల్ మంజూరు.

కృష్ణాజిల్లా :గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో రిమాండ్ లో ఉన్న 10 మందికి బెయిల్ మంజూరు.గన్నవరం సబ్ జైల్ లో ఉన్న 4 గురు,నెల్లూరు జైల్ లో ఉన్న 6గురు విడుదల.ఇప్పటి వరకు ఈకేసులో అరెస్ట్ అయిన 26 మందికి గాను 25మందికి బెయిల్ మంజూరు.నూజివీడు సబ్ జైల్ లో ఉన్న మరో వ్యక్తి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com